1.విశాఖపట్నంలో పేదలకు 'ఆస్తి హక్కు పత్రాలు' పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. 28,445 పేద కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన భూమి పట్టాలు పంపిణీ కోసం 399 ఎకరాలను క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం.
2.ఆంధ్రప్రదేశ్లోని మండల ప్రజా పరిషత్లకు ఈ నెల 23తో, జిల్లా ప్రజా పరిషత్లకు ఈ నెల 24తో ముగియనున్న పదవీకాలం.. నూతన కార్యవర్గం వచ్చే వరకు మండల ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని, జిల్లా ప్రజా పరిషత్లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు.
3.తూ.గో-ప.గో. జిల్లాలు, కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల 'ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల'కు ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా.. ఉపాధ్యాయ ఓటర్ల జాబితా నవీకరణకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు.
4.రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 'శావల్యాపురం-గుంటూరు' సెక్షన్లో 'ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ'కు రూ.142 కోట్లు మంజూరు చేసిన రైల్వే శాఖ.
5.జపాన్లో ఘనంగా ప్రారంభమైన '2026 ఆసియా క్రీడలు'.. ఆసియా క్రీడల్లో భారత బృందానికి నాయకత్వం వహించనున్న 'పవన్ సహ్రావత్, మను బాకర్'.
6.'H-1B' వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై డొనాల్డ్ ట్రంప్ సంతకం.
1.విశాఖపట్నంలో పేదలకు 'ఆస్తి హక్కు పత్రాలు' పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. 28,445 పేద కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన భూమి పట్టాలు పంపిణీ కోసం 399 ఎకరాలను క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం.
2.ఆంధ్రప్రదేశ్లోని మండల ప్రజా పరిషత్లకు ఈ నెల 23తో, జిల్లా ప్రజా పరిషత్లకు ఈ నెల 24తో ముగియనున్న పదవీకాలం.. నూతన కార్యవర్గం వచ్చే వరకు మండల ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని, జిల్లా ప్రజా పరిషత్లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు.
3.తూ.గో-ప.గో. జిల్లాలు, కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల 'ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల'కు ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా.. ఉపాధ్యాయ ఓటర్ల జాబితా నవీకరణకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు.
4.రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 'శావల్యాపురం-గుంటూరు' సెక్షన్లో 'ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ'కు రూ.142 కోట్లు మంజూరు చేసిన రైల్వే శాఖ.
5.జపాన్లో ఘనంగా ప్రారంభమైన '2026 ఆసియా క్రీడలు'.. ఆసియా క్రీడల్లో భారత బృందానికి నాయకత్వం వహించనున్న 'పవన్ సహ్రావత్, మను బాకర్'.
6.'H-1B' వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై డొనాల్డ్ ట్రంప్ సంతకం.